
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లిలో గల ఒక అపార్ట్మెంట్ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో, కన్నులపండువగా నిర్వహించబడింది. అపార్ట్మెంట్ అధ్యక్షుడు షెడ్మేలా యాదగిరి మరియు అపార్ట్మెంట్ కమిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.



















