
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్ గ్రామ ఉపసర్పంచ్ పొత్తూరి శైలజ–రాజు కుటుంబాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రసన్న హరికృష్ణ పరామర్శించారు. ఉపసర్పంచ్ కుటుంబానికి చెందిన అత్తమ్మ ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో ఈ పరామర్శ జరిగింది.



















