
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) సెంట్రల్ బోర్డులో పార్ట్టైమ్, నాన్-అఫీషియల్ డైరెక్టర్గా నియమించారు. ఈ నియామకం ఆగస్టు 20, 2026 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పదవిలో ఆయన నాలుగేళ్ల పాటు కొనసాగుతారు.



















