
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక" కార్యక్రమంపై ప్రజా ప్రతినిధులకు రేపు నిర్వహించనున్న అవగాహన కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని తిరుమల గార్డెన్స్లో ఈ కార్యక్రమం జరగనుంది.



















