మెండోరా మండలం పోచంపాడులోని భీమన్న ఆలయంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుండగులను వెంటనే పట్టుకోవాలని పలు సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
పోచంపాడు భీమన్న ఆలయంలో విగ్రహాలకు నిప్పు: దుండగులపై కఠిన చర్యలు తీసుక…
Share:

సారాంశం
మెండోరా మండలం పోచంపాడులోని భీమన్న ఆలయంలో గుర్తుతెలియని దుండగులు విగ్రహాలకు నిప్పు పెట్టిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుండగులను వెంటనే పట్టుకోవాలని పలు సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.









