ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే బోర్డు విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తామని వెల్లడించారు.
ఆటో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి పొన్నం ప్రభాకర్
Share:

సారాంశం
ఆటో కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు. త్వరలోనే బోర్డు విధివిధానాలు, మార్గదర్శకాలను రూపొందిస్తామని వెల్లడించారు.
#ఆటో కార్మికులు#సంక్షేమ బోర్డు#పొన్నం ప్రభాకర్#ఆటో ఛార్జీలు#ఈ-ఆటోలు#తెలంగాణ ప్రభుత్వం#Auto Workers Welfare#Ponnam Prabhakar










