రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ గ్రామంలో శుక్రవారం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కొత్తింటి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600