బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు, ఒక విద్యార్థిని మృతికి వీసీ గోవర్ధన్ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ, వీసీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. విద్యార్థి మృతికి సంబంధించిన పూర్తి వివరాలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now