గ్రామాలలో ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందని దేగాం సర్పంచ్ సిరం సుష్మరెడ్డి అన్నారు. బుధవారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రజా పాలన, ప్రగతి పాలనపై గ్రామ స్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600