రాష్ట్రంలో అకాల వర్షాలు మొదలయ్యాయి. సోమవారం పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షం కురిసింది. రాబోయే వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, వడగండ్లు, పిడుగులు పడే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now