బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మల్లిపూడి తేజస్వనీ మృతికి యూనివర్సిటీ యాజమాన్యమే బాధ్యత వహించాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) ముథోల్ నియోజకవర్గం ఇంచార్జ్ సర్దార్ వినోద్ కుమార్ ఆరోపించారు. విద్యార్థినికి సకాలంలో సరైన వైద్యం అందించడంలో యూనివర్సిటీ యంత్రాంగం విఫలమైందని ఆయన విమర్శించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now