కడం (పెద్దూర్), 2026-07-28
కడమడలనికిచెినవియుతఘతతోమృతిచె,పభుతవపకటిచినూ.5లకషలఎకషియనుబధితకుటుబనికిఅశు.వియుతశఖఎఈిమకషలోఈపిహపపిణీచశు.
కడం మండలానికి చెందిన సంగం రాజేందర్ విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రభుత్వ మంత్రి ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్గ్రేషియాను విద్యుత్ శాఖ ఎస్ఈ రాంసింగ్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి అందజేశారు.
మృతుడి భార్యకు రూ.50 వేలు, కుమారుడికి, కుమార్తెకు రూ.2.25 లక్షలను ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్లు కడం ఏఈజీఎం తెలిపారు. మిగిలిన మొత్తాన్ని త్వరలో అందజేస్తామని పేర్కొన్నారు.











