పెంబి, 30 July
రాషటరంలో కురుసతునన భారీ వరషాల నేపార్టీథయంలో పార్టీెంబి మండల పార్టీరిసర గరామాల పార్టీరజలందరూ అపార్టీరమతతంగా ఉండాలని పార్టీెంబి కాంగరెస పార్టీారటీ పార్టీ మండల అధయకషుడు గుడిసె రమేష విజఞపార్టీతి చేశారు. వాగులు, వంకలు, చెరువుల వదదకు వెళలకుండా జాగరతతలు తీసుకోవాలని, అతయవసరమైతే తపార్టీపార్టీ బయటకు రావదదని ఆయన సూచించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెంబి మండల పరిసర గ్రామాల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పెంబి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిసె రమేష్ విజ్ఞప్తి చేశారు.
వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయన సూచించారు.
ప్రభుత్వం, అధికార యంత్రాంగం జారీ చేసే హెచ్చరికలను తప్పనిసరిగా పాటిస్తూ కుటుంబ సభ్యుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ప్రజలంతా అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.












