హైదరాబాదులోని మలక్ పేట యశోద హాస్పిటల్ లో క్యాన్సర్ వ్యాధికి అత్యాధునిక చికిత్స అందుబాటులో ఉందని, కల్తీ ఆహారం, ప్లాస్టిక్ వాడకం క్యాన్సర్ కు ప్రధాన కారణాలని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ నివాళిక రాజ మోని తెలిపారు. మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



