తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఈ నెల 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించనున్న బహిరంగ సభకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. సభ విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



