సారాంశం
2027లేపజననపూనేఉపధులబలీలు,పమషనలపచేపడమనసపషటంచేు.ఈసంసంలబలీలుఉండబనెలపు.
ముఖ్య విషయాలు
- 1జననేఉపధులబలీలు
2027లేపజననపూనేఉపధులబలీలు,పమషనలపచేపడమనసపషటంచేు.ఈసంసంలబలీలుఉండబనెలపు.
- 2ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉండబోదని, 2027లో జరిగే దేశవ్యాప్త జనగణన పూర్తయిన తర్వాతే వీటిని చేపడతామని విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా స్పష్టం చేశారు.
- 3గురువారం సచివాలయంలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు.
- 4టీచర్లకు నిర్వహించే టెట్ (Teacher Eligibility Test)ను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్గానే నిర్వహించాలని వారు కోరారు.
జననేఉపధులబలీలు
2027లేపజననపూనేఉపధులబలీలు,పమషనలపచేపడమనసపషటంచేు.ఈసంసంలబలీలుఉండబనెలపు.
ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ఉండబోదని, 2027లో జరిగే దేశవ్యాప్త జనగణన పూర్తయిన తర్వాతే వీటిని చేపడతామని విద్యాశాఖ సెక్రెటరీ యోగితా రాణా స్పష్టం చేశారు.
గురువారం సచివాలయంలో కొందరు ఉపాధ్యాయ సంఘాల నేతలు టీచర్ల బదిలీలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాను కలిశారు.
టీచర్లకు నిర్వహించే టెట్ (Teacher Eligibility Test)ను ఆన్లైన్ విధానంలో కాకుండా మాన్యువల్గానే నిర్వహించాలని వారు కోరారు.