ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2026 ను గెలుచుకున్న భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ఈ విశ్వవిజేత జట్టుకు రూ. 131 కోట్లు బహుమతిగా అందజేయనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ఇది 2024 టీ20 వరల్డ్ కప్ విజేతలకు ప్రకటించిన మొత్తం కంటే రూ. 6 కోట్లు ఎక్కువ.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600