నాగిరెడ్డి పేట మండలం మెల్లకుంట తండా గ్రామపంచాయతీ పరిధిలో, తండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సురేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



