నిర్మల్ జిల్లా సారంగాపూర్ మార్కెట్ యార్డులో పంట కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయని, తక్షణమే వేగవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దేవి శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



