నిర్మల్ పట్టణంలో తమ సేవలను పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన 12 మంది ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు ఘనంగా సన్మానించారు. వీరిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఉన్నారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడుతూ జ్ఞాపికలు, పుష్పగుచ్ఛాలు అందజేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



