ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ద్వారా దొంగ ఓట్లను చేర్చి ఎన్నికల్లో గెలవాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద్ నాయక్ ఆరోపించారు. ఈ ప్రక్రియ పట్ల కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now