రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 'అరైవ్ అలైవ్' రోడ్డు భద్రతా కార్యక్రమంలో భాగంగా, నిర్మల్ జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడుపుతున్న మైనర్లకు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



