నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాథోడ్ లక్ష్మణ్ (29) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సాయినగర్ తండాలో చోటు చేసుకుంది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



