మండల కేంద్రమైన ముధోల్ లోని సాయి నగర్ ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎదురుగా పెద్ద మొత్తంలో ఇసుక డంప్ చేయబడింది. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించకపోవడం, నిబంధనల అమలు తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



