ఇచ్చోడా గ్రామానికి చెందిన ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుబ్బాక సుభాష్ మాదిగ తల్లి ప్రమాదవశాత్తు గాయపడటంతో, తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ శుక్రవారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600