విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలకు ఆలస్యంగా వస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో, పాఠశాల విద్యాశాఖ కఠిన నిబంధనలను అమలు చేయనుంది. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకునేందుకు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ (FRS) ను తప్పనిసరి చేసింది.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



