గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం, వేతనాల చెల్లింపు, ఉద్యోగ భద్రత వంటి అంశాలపై సీఐటీయూ నాయకులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ కు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600