రాష్ట్ర ప్రభుత్వం ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించి, వారి డిమాండ్లను నెరవేర్చాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. ఆశావర్కర్లు తమ సమస్యలను వివరిస్తూ శనివారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600