
మండల కేంద్రంలోని వాసవి స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు సురేష్ వైద్య హాజరై గురుపౌర్ణమి ప్రాముఖ్యతను వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దాసరి గంగయ్య కూడా విద్యార్థులకు మార్గదర్శనం చేశారు.

















