
*ఆరోగ్యశ్రీ ద్వారా 1 రూపాయి ఖర్చు లేకుండా "ఉచితం"గా బైపాస్ సర్జరీ*

*ఆరోగ్యశ్రీ ద్వారా 1 రూపాయి ఖర్చు లేకుండా "ఉచితం"గా బైపాస్ సర్జరీ*

రంగారెడ్డి జిల్లాలో ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో కొందుర్గ్ మండలం ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. మండలంలోని 23,404 మంది ఓటర్లకు గాను 99.80 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ విజయవంతంగా పూర్తయింది.

పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఒంగోలు సమీపంలో జాతీయ రహదారిపై సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. టంగుటూరు టోల్ ప్లాజా వద్ద జరిగిన ఈ నిరసనలో పాల్గొన్న రైతులు, నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆందోళనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.

కేశంపేట పోలీ టేషన పరిధిలో చైన నచింగకు పలపడుతునన ముగగురు భయుల అంతరరషటర ముఠను పోలీులు అరెట చేశరు. ీరి నుంచి 7 తులల బంగరు గొలుులు, మూడు ెలఫోనలు, ఒక దిచకర హనం, రెండు కతతులు ధీనం చేుకుననరు. ఈ ముఠ పంజబ రషటరనికి చెందినదిగ గురతించరు.

కడ్తాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన భార్య హత్య కేసులో నిందితుడు వల్లపుదాసు శ్రీనివాస్కు జీవిత ఖైదుతో పాటు రూ.5,000 జరిమానా విధిస్తూ షాద్నగర్లోని 16వ అదనపు ప్రత్యేక సెషన్స్ జడ్జి శ్రీమతి ఎస్. స్వాతిరెడ్డి బుధవారం తీర్పు వెలువరించారు. 2023 జూన్ 12న కర్కల్పహాడ్ గ్రామంలోని ఎస్ఎస్ ఫాంహౌస్లో ఈ హత్య జరిగింది.

కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం సదాశివనగర్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ విభాగాలను పరిశీలించి, పోలీసు సిబ్బందితో సమావేశమయ్యారు. పరిశుభ్రత, సమర్థవంతమైన పోలీసింగ్, ప్రజాసేవ వంటి అంశాలపై ఆయన పలు సూచనలు చేశారు.

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక ఎస్సై పుష్పరాజ్ సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్న ఇళ్లల్లో ఉండేవారు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, విద్యుత్ ప్రమాదాల పట్ల జాగ్రత్త వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సుమారు 110 ఏళ్ల నాటి శిథిల భవనంలో ముథోల్ తహసీల్దార్ కార్యాలయం నిర్వహించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు అడ్వకేట్ జగన్మోహన్ తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేలా ప్రమాదకర పరిస్థితుల్లో కార్యాలయం నడపడం సరికాదని ఆయన అన్నారు. వెంటనే నూతన భవనం మంజూరు చేయాలని లేదా సురక్షితమైన ప్రత్యామ్నాయ భవనానికి కార్యాలయాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. రానున్న రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

కుభీర్ మండలంలోని సాంగ్వి ఎక్స్రోడ్డు వద్ద స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బుధవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. భైంసా నుంచి సాంగ్వి గ్రామానికి సుమారు 30 మంది విద్యార్థులతో వెళ్తున్న వికాస్ హై స్కూల్ బస్సు డ్రైవర్ ఎలాంటి సంకేతం ఇవ్వకుండా ఒక్కసారిగా మలుపు తిప్పడంతో వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టే పరిస్థితి ఏర్పడింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో పాటు, వాయుగుండం కదులుతున్న దిశను బట్టి వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.

బోథ్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండ రాజేంద్ర గౌడ్ గురువుల ప్రాముఖ్యతను, వేద వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని విద్యార్థులకు వివరించారు.

లోటు సిపిఎం కేంద్రం కమిటీ సభ్యురాలు వి. జ్యోతి

దేశ యువత, విద్యార్థుల ఐక్య పోరాటమే కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండల సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సాక్ పెళ్లి సురేందర్ అన్నారు. బుధవారం సారంగాపూర్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల గళం ఎంత శక్తివంతమైనదో ఈ పరిణామం మరోసారి నిరూపించిందని తెలిపారు.

మండల కాంగ్రెస్ నాయకుడు సౌదాని రాజన్న ఇటీవల పక్షవాతంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పొద్దుటూరి సతీష్ రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టడంలో ఆన్లైన్ విధానం కీలక పాత్ర పోషిస్తోంది. గతంలో లక్షల్లో జరిగిన అవకతవకలు నేడు వేలల్లోకి పరిమితమయ్యాయని అధికారులు వెల్లడించారు. బుధవారం సారంగాపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఈ విషయంపై చర్చించారు.

ఈ రోడ్డుపై ప్రయాణం ప్రమాదమే!

కేశ్వరమడపరధనఅరచేతిలోర్ీఎక్స్రడ్మీదగావెళ్ేప్రధానరహదారభారీగనడపయప్రయాణకకీవ్రఇబ్బందుు ప్రాణా అరచేతిలోబ్బదకగస్ద.ఈపరస్థపైస్థానకీవ్రఆదళనవ్యక్ేస్న్నార.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఉపయోగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ఎల్లంపల్లి, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుతూ అధిక పంటలు సాగు చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. నేడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రి పంప్ హౌస్ నుండి పంట సాగు కోసం వరద కాలువ ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేయించారు.

జీవనోపాధి కోసం తమకు కేటాయించిన భీమన్న గుట్టను తిరిగి తమకే ఇవ్వాలని ముదిరాజులు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాను బుధవారం కోరారు. పాలకవర్గాలు, ప్రభుత్వం కబ్జా చేశాయని, తమ పోరాటాన్ని పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగస్టు 15 తర్వాత నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు.