
ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన కొండ సువర్ణన, కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చేరికలు జరిగాయి.



















