
తల్లిపాల ద్వారానే పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం అందుతుందని 43వ వార్డు కౌన్సిలర్ షబానా అయూబ్ అన్నారు. మిర్యాలగూడలోని సీతారాంపురం సెక్టార్ పరిధిలో గల 43వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.



















