
ప్రజాపిత బ్రహ్మా కుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన 10 కోట్ల వ్యసన ముక్త మెగా క్యాంపెయిన్ కరీంనగర్లో ప్రారంభమైంది. వ్యసన రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.



















