
జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని, దోమల లార్వాలను వాటి దశలోనే అరికట్టడానికి ప్రతి మంగళవారం, శుక్రవారం 'డ్రై డే' పాటించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజేందర్ సూచించారు. దోమల నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.



















