
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ పరశురామ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక విద్యా ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష నిపుణుడు మానికొండ రాజశేఖర్ శర్మ గారికి ప్రతిష్టాత్మకమైన “శ్రీ పరశురామ పురస్కారం” ను ప్రకటించారు.



















