
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కొద్ది గంటల్లోనే, ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. మసీదు పారా రోడ్డుగా ఉన్న మార్గానికి 'నేతాజీ పల్లి రోడ్డు'గా పేరు మార్చారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీసింది.



















