
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లక్ష్మీప్రియ నగర్ ఫేజ్–3లో వెంకటాపూర్ గ్రామానికి చెందిన సాక్షి విలేకరి సంజీవ్ నూతన గృహ ప్రవేశ వేడుక ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.



















