
ఖానాపూర్ పట్టణంలోని 7వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కౌన్సిలర్ నిమ్మల రమేష్ తల్లిపాల ప్రాముఖ్యతను వివరిస్తూ, అవి శిశువుకు అమృతం లాంటివని అన్నారు. పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువులు ఆరోగ్యంగా ఎదుగుతారని తెలిపారు.



















