
మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం హైదరాబాద్ లో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్ రెడ్డి కేక్ కట్ చేసి నూకల వేణుగోపాల్ రెడ్డికి తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.



















