
భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎండోమెంట్ సెల్ జిల్లా కన్వీనర్గా నిర్మల్ పట్టణానికి చెందిన కందుల హరీష్ను నియమించారు. ఈ నియామకం మంగళవారం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా కందుల హరీష్కు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్ శుభాకాంక్షలు తెలియజేశారు.


















