
ఖానాపూర్ పట్టణంలోని ఉత్తర వాహిని గోదావరి నదీ తీరంలో ఉన్న పుష్కర ఘాట్లను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మంగళవారం పరిశీలించారు. రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఆలస్యం కావడంతో, పుష్కరాల నాటికి భక్తులకు ఇబ్బందులు లేకుండా తాత్కాలిక రహదారిని నిర్మించాలని అధికారులకు సూచించారు.



















