
ఖానాపూర్: పాఠశాల విద్య, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యు.ఎస్.పి.సి) ఆధ్వర్యంలో బుధవారం ఖానాపూర్ తహశీల్దార్ సుజాత గారి కి వినతిపత్రం సమర్పించారు. సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని నాయ గారి కిలు తెలిపారు.



















