
అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినోత్సవ వారోత్సవాల సందర్భంగా భైంసాలో నిర్వహించిన సభలో ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర కార్యదర్శి హరిత, శ్రామిక మహిళల హక్కుల పరిరక్షణకు సంఘటిత పోరాటం అత్యవసరమని పిలుపునిచ్చారు. పెరుగుతున్న పనిభారం, కార్పొరేట్ అనుకూల విధానాలు, పథకాల కోతలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.



















