
రాబోయే గోదావరి పుష్కరాల నేపథ్యంలో, చమనపల్లి ఎక్స్ రోడ్ నుంచి మునిపల్లి గోదావరి వరకు రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని, మునిపల్లి వద్ద కొత్త బ్రిడ్జిని మంజూరు చేయాలని కోరుతూ మునిపల్లి సర్పంచ్, ఉపసర్పంచ్లు, గ్రామస్తులు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి కుచాడి శ్రీహరిరావుకు వినతిపత్రం అందజేశారు.



















