
ఖానాపూర్ పట్టణంలో "ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక" నియోజకవర్గ సమావేశం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు సకాలంలో, సమర్థవంతంగా చేరాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతోందని అధికారులు తెలిపారు.



















