
కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ 67వ జన్మదిన వేడుకలను బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజ్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రత్యేక పూజలు, అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు చేపట్టారు.


















