
నాగర్కర్నూల్ జిల్లా కుమ్మేర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా జరిగిన దాడిలో పసికందు మౌనిక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ డిమాండ్ చేసింది. భీమారం మండల కేంద్రంలో ఈ మేరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.



















