
నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ శుక్రవారం రత్నాపూర్ (కాండ్లి) జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను సందర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులకు పరీక్షల్లో ప్రశాంతంగా రాయాలని ఆమె సూచించారు.



















