
తానూరు మండలం హంగీరగ గ్రామంలో నూతన శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జి. విఠల్ రెడ్డి, ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.



















