
ముధోల్ మండలం ఎడ్ బిడ్ గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే నిరుపేద వ్యక్తి రెండు కిడ్నీలు విఫలం కావడంతో మరణించిన సంఘటనలో, ఆయన కుటుంబాన్ని 'మా అమ్మానాన్న పౌండేషన్' ఆదుకుంది. చైర్మన్ యం. ఆంజనేయులు కుమారుడు యం. సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా ₹ 5,000 ఆర్థిక సహాయం అందించారు.



















