మిర్యాలగూడలోని కెఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి స్థానిక ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటు అందించాలని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.భీమార్జున రెడ్డి కోరారు. విద్యా వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన ఇంటరాక్షన్ కార్యక్రమంలో ఈ విజ్ఞప్తి చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



