బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని మల్లిపూడి తేజస్వనీ మృతికి యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని, సకాలంలో సరైన వైద్యం అందించడంలో విఫలమైందని OUJAC (Osmania University Joint Action Committee) అధ్యక్షులు సర్దార్ వినోద్ కుమార్ తీవ్రంగా ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ, యాజమాన్యం తక్షణమే 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now