నిర్మల్ జిల్లా, బైంసా మండలం, సిద్దూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడుతూ నిరంతరం సేవలందిస్తున్న వారి సేవలను గుర్తించి, గ్రామ సర్పంచ్ వారిని అభినందించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600